Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఆదిలాబాద్ జిల్లా

కేంద్ర బృందంను కలిసిన జిల్లా అధికారి

(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ )
అదిలాబాద్ జిల్లాలో కేంద్ర బృందం నార్నూర్  పర్యటన లో భాగంగా   మంగళవారం  డైరెక్టర్  మృత్యుంజయ ఝా , శుభోద్ కుమార్ డిప్యూటి సెక్రటరీ లను స్థానిక  పేన్ గంగా గెస్ట్ హౌస్ లో 
జిల్లా పాలనాధికారి రాజర్షి షా.మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు

Related posts

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు..

Jaibharath News

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News

బాధిత కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్