(జై భారత్ వాయిస్ న్యూస్ అదిలాబాద్ )
అదిలాబాద్ జిల్లాలో కేంద్ర బృందం నార్నూర్ పర్యటన లో భాగంగా మంగళవారం డైరెక్టర్ మృత్యుంజయ ఝా , శుభోద్ కుమార్ డిప్యూటి సెక్రటరీ లను స్థానిక పేన్ గంగా గెస్ట్ హౌస్ లో
జిల్లా పాలనాధికారి రాజర్షి షా.మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కను, జ్ఞాపికను అందజేశారు
