Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తిరుమలగిరి లో సీతారాముల కళ్యాణం

ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా వేదమంత్రాలతో వేదమూర్తులతో నిర్వహించారు సీతమ్మవారినీ దూడం శ్రీదేవి మల్లేశం ఇంటి నుండి వేదమంత్రాలతో మేళా తాళాలతో కళ్యాణ మంటపానికి తీసుకురాగా ,రాములవారినీ బూర పద్మ రమేష్ కళ్యాణ మండపానికి చేర్చి లోక కళ్యాణనార్థం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణం అనంతరం అన్నదాన వితరణ భాగంగా దూడం భాస్కర్ అరటి పండ్లు అందచేశారు ఇట్టి కళ్యాణ మహోత్వం నకు రెడీ మార్ రైట్ టు ఇన్ఫర్ మేషన్ ఆర్గనైజేషన్ వరంగల్ జాయింట్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దూడం భాస్కర్ రాధిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు దూడం భాస్కర్ మాట్లాడుతూ ధన వస్తూ శ్రమ రూపేణ పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు

Related posts

రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Jaibharath News

హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.

ఉద్యోగుల సమస్యల సాధన సభను విజయవంతం చెయ్యండి