జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
యూపిఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన ఈట్టబోయిన రాజు రంజిత దంపతులు ప్రథమ పుత్రిక సాయి శివాని ఆల్ ఇండియా స్థాయి 11వ ర్యాంక్ సాధించారు.ఈమె తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు..ఈ సరస్వతీ పుత్రిక TGPSC గ్రూప్స్ పరీక్షల్లోనూ సత్తా చాటారు..ఈమె తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కింద అందజేసిన .లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పొందారు.ఆ డబ్బుతోనే సివిల్స్ పరీక్షలకు ప్రిపేరై రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చారు సాయి శివాని కి ఉన్నతమైన ర్యాంకు రావడంతో బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
