Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. చీమల దండులా తలపిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం.
తెలంగాణ అన్ని జిల్లాల నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీ ఎత్తున సభకు హాజరయ్యారు

Related posts

ఓబీసీ సాధన సభ విజయవంతం చేయాలి

Jaibharath News

శాయంపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆత్మకూరు లో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Jaibharath News