Jaibharathvoice.com | Telugu News App In Telangana
కరీంనగర్ జిల్లా

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు

(జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్)
‘‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి ఛలేంగే…’’ అనే నినాదంతో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కోసం తన ప్రాణాలను అర్పించిన త్యాగశీలి, జాతీయవాది, జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు అర్పించాం.కరీంనగర్‌లోని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కార్యాలయంలో, వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో బండి సంజయ్ గారితో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డిఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రవీణ్ రావు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

గంగధరలో రైతు సమ్మేళంనం

పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు