జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
ఆర్యవైశ్య మహాసభ వరంగల్ హనుమకొండ* జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *ఉచిత జాబ్ మేళా ఆగస్టు 12న వరంగల్ చౌరస్తా రాధాకృష్ణ గార్డెన్స్* (మహేశ్వరి గార్డెన్స్) నిర్వహించనున్నట్లు జాబ్ మేళా సమన్వయకర్త పుల్లూరు చందర్ తెలిపారు.ఈ జాబ్ మేళా లో 35పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని 2000 మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగ అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు ఉద్యోగాలకు SSC, ITI, డిప్లమా, డిగ్రీ, MBA, BTec, ఫార్మసీ, 2019నుండి2025. వరకు ఏదైనా డిగ్రీ పాసైన అర్హత గల విద్యార్థిని, విద్యార్థులు అర్హులని తెలిపారు మరిన్ని వివరాల కోసం పుల్లూరు చందర్ HR & కోఆర్డినేటర్ సెల్ నంబర్: 9000937805 సంప్రదించాలని తెలిపారు ఉద్యోగాల కోసం విద్యార్థులు తమ బయోడేటాను QR code ద్వారా కాని Link ద్వారా కాని నమోదు చేసుకోగలరు సూచించారు
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdRNsibRk3yF1iDlcL0o6W9NW0mof45BsSQFmRfCNBw6NxPtQ/viewform?usp=dialog


