Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ అభ్యర్థి కేడల.పద్మ ప్రచారం

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ అర్బన్ కొ ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పాలక వర్గం ఈనెల 21న జరుగుతున్న ఎన్నికల సందర్భంగా  మహిళా కేటగిరికి చెందిన డైరెక్టర్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి కేడల పద్మ జనార్ధన్ రంగశాయిపేట లోప్రచారం నిర్వహించారు బ్యాంకులోని ఓటు హక్కు గల సభ్యులను తమ అమూల్యమైన ఓటును బ్యాటరీ టార్చ్ లైట్ పై ఓటు వేయగలరని అభ్యర్థించారు

Related posts

మిత్రుడికి ఆర్థిక సహాయం

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

Jaibharath News

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News