April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
కామారెడ్డి జిల్లా

పెద్ద ఎక్లరా లో ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ

కామారెడ్డి జిల్లా ఎడ్ల పొలాల అమావాస్య సందర్బంగా  మద్నూర్ మండలం లోని పెద్ద ఎక్లారా గ్రామంలో శుక్రవారం ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను అందంగా అలంకరించి ట్రాక్టర్ యజమానులు ఊర్లోని హనుమాన్ మందిరం వద్ద ప్రదక్షణాలు వేసి అనంతరం భారీ ఎత్తున డీజే పాటలతో గ్రామ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ పిఏసిఎస్ చైర్మన్ పండిత్ రావు పటేల్,పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, అశోక్ పటేల్, అశోక్ అప్ప  రాయికర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలిబిచ్కుంద  మార్కెట్ కమిటీ చైర్మన్కవితా ప్రభాకర్ రెడ్డి

ప్రమాదకరంగా మారిన కల్వర్టుపై గుంత

Valanke sachin kumar

కాసుల బాలరాజ్ సత్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 

Valanke sachin kumar