ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. 15 మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది
ఏపీలో బస్సు ప్రమాదం చోటు చేసకుఉంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. 15 మందికిపైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది
చెట్టును తప్పించబోయి..
పాడేరు వెళ్తున్న ఈ బస్సు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు డ్రైవర్ ఓ చెట్టు కొమ్మను తప్పించబోతుండగా, బస్సు లోయలోపడినోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు వెంటనే హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లోయలో పడిపోయిన బస్సు 100 అడుగుల లోయలో చెట్లలో చిక్కుకుపోయింది. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.