హైదరాబాద్ బహదూర్పురలోని నెహ్రూ జూ పార్క్లో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గోన్నారు , అటవీ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించాను.పర్యావరణ సమతుల్యతకు, జీవవైవిధ్యానికి నిలువైన అడవులను, వాటిలోని వన్యప్రాణులను కాపాడుకునే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరులకు ఘన నివాళులు..రాష్ట్ర పోలీసులకు లభించే అన్ని బెనిఫిట్స్ ఫారెస్ట్ పోలీసులకూ అందేలా చర్యలు తీసుకుంటాం.అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
