Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన

జై భారత్ వాయిస్ : వరంగల్
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో
ఈ నెల 6వ, తేదీన సికింద్రాబాద్ లో జరుగు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ సమావేశం ను విజయవంతం చేయాలని తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ నేతలు పిలుపునిచ్చారు
శనివారం నాడు వరంగల్ ఓసిటీ లో ప్లినరీ సమావేశ పోస్టర్ ను మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరమ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శెంకేశి.శంకర్ రావు వరంగల్ జిల్లా అధ్యక్షులు కత్తశాల కుమారస్వామి
వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ల సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వరంగల్ నగరంలోని కాపు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు

Related posts

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

Jaibharath News

కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాల పరి రక్షణకు తీజ్‌ వేడుకలు