Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని shubhaleka sudhakar సినీ నటుడు శుభలేఖ సుధాకర్  మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతించినందుకు ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Related posts

2050- విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం, యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు

కోనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కు పెండింగ్ నిధులు కేటాయించి, ప్రారంభించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అభినవ నేతాజీకి  రాష్ట్ర స్థాయి యోగా పోటీలో బ్రాంజ్ మెడల్