Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్

నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రాస్తారోకో

( జై భారత్ వాయిస్ తిరువూరు )
తిరువూరు మండలం చింతలపాడు సబ్ స్టేషన్ వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు
అప్రకటిత కరెంట్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ వద్ద రాస్తారోకోను తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ శావల దేవదత్. నిర్వహించారు
గత కొన్ని రోజుల నుండి నిరంతరాయంగా విద్యుత్ నిలిపివేస్తున్నరంటు రైతులు, టిడిపి నేతలు ఆందోళనకు దిగారు రైతులకు నిరంతరంగా 9 గంటలు కరెంట్ ఇవ్వలని,అలాగే చిన్నపిల్లలు,వృద్దులు ఉక్కపోతలకు అల్లాడుతున్నారనీ,రైతుల పొలాలకు నీళ్ళు లేక ఎండిపోతున్నయని తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు

Related posts

పుస్తకాల బరువు తగ్గించండి… నాణ్యత పెంచండి! స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌తి కుటంబంలో ఒక ఎంట‌ర్ ప్రెన్యూర్ ను త‌యారు