(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కందిబండ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి ఆవరణలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మరియు అంగన్వాడి పిల్లల తల్లులలు గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక కందిబండ వార్డు మెంబర్ ఆర్షం రజిని సతీష్ కీ.శే.లు అర్షం కొమురయ్య జ్ఞాపకార్థం సుమారు 5000 రూపాయల బహుమతులను డొనేషన్ చేశారు. ఇట్టి బహుమతులనుస్థానిక గ్రామ సర్పంచ్. తడక నీరజ. శ్రీనివాస్. మరియు స్థానిక ఉపసర్పంచ్ కిన్నర ప్రేమ్చంద్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. అనురాధ టీచర్ కుమారస్వామి మరియు అంగన్వాడి టీచర్ సుమలత చేతుల మీదుగా గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు మరియు అంగన్వాడి పిల్లల తలలకు. ప్రైజులు . ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు. పూలే అంబేద్కర్ యూత్ అధ్యక్షులుఅర్షం సతీష్ కుమార్. ప్రగతియూత అధ్యక్షులు. అర్షం. బాబు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
previous post

