జై భారత్ వాయిస్ న్యూస్)
కర్నూలు నగరంలోని శ్రీసూర్య నారాయణస్వామి వారి దేవాలయంలో ఆదివారం,మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సహిత శ్రీ సత్య నారాయణస్వామి వ్రతములు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు..

