Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న సమాజం బి అర్ ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నదనీ చెప్పారు. గ్రామాల పురోభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు, పాల్గొన్నారు

Related posts

అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు

పంచలింగాల శివాలయం నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను తనిఖీ చేసిన కలెక్టర్