Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న సమాజం బి అర్ ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నదనీ చెప్పారు. గ్రామాల పురోభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు, పాల్గొన్నారు

Related posts

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. డిఎంహెచ్ఓ. డాక్టర్ అప్పయ్య

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురికి గాయాలు

Jaibharath News

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర నేతల ఖండన