Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సి ఎం సహాయ నిధి భరోసా

వ్యాధి బాధితులకు భరోసా సిఎం సహాయనిధి
..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి బాధితులకు భరోసాగా సిఎం సహాయనిధి నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.బుధవారం హన్మ కొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామానికి చెందిన జే.జనీత్ కి రూ.4లక్షల ఎల్ ఓ సీ లెటర్ ను అందచేశారు.ఈ కార్యక్రమంలో రైతు బందు కమిటీ అధ్యక్షుడు ఎన్కతాల్ల రవీందర్, బి అర్ ఎస్ జిల్లా నాయకుడు వేముల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లుల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి -జాతరలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

Jaibharath News

ఈదురు గాలులు- భారీ వర్షానికి వరి పంట నష్టం

దివిటిపల్లి లో ఘనంగా గురుపూజోత్సవం