Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులైనారు విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేశారు ఉత్తమ ఉపాధ్యాయునిగా అడపా శ్రేయస్సు రావు బహుమతి ప్రధానం పొందాడు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయినీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు

*దేశ వ్యాప్తంగా కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్‌ నేరస్థుల జంట అరెస్టు*

Sambasivarao

అదిక సాంద్రతలో ప్రత్తి సాగు పై క్షేత్ర ప్రదర్శనలు