Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి .
(జై భారత్ వాయిస్ అత్మకూరు) :
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు . శుక్రవారం మండలంలోని హౌజుబుజుర్గు గ్రామంలో పోషణ మాసం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం వాటి విలువలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలు అవగాహన సదస్సు సూపర్ వైజర్ పద్మావతి వివరించారు. అనంతరం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ,అంగన్వాడీ టీచర్ రమాదేవి, వార్డు సభ్యురాలు మధీన,సిఒ భాగ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం!-సంబరాల్లో కాంగ్రెస్ నేతలు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు :పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలి