April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రజిని కి జిల్లా ఉత్తమ ఉపాద్యాయ అవార్డు

గీసుగొండ
మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ర్త్రిరజిని కి ఎర్రబెల్లి దయాకరరావు శాలువతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందచేశారు. రజిని గత 15 సంవత్సరాలుగా విద్యార్థులను ఉత్తమంగా తీర్చి దిద్దుతోంది.

Related posts

అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్  వరంగల్ బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీస్