Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు);
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు
మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు ఆయిన లైటింగ్, రాంప్ లు, మరుగుదొడ్లు, తాగునీరు ఉన్నాయా లేవా అని అధికారులు పరిశీలించారు.తహశీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీఓ చేతన్ రెడ్డి లుఅన్ని గ్రామాల పోలింగ్ స్టేషన్లను సందర్శించి పరిశీలించారు. రాంప్ లకు మరమ్మతులు అవసరం అయిన నీరుకుళ్ల, పెంచికలపేట గ్రామాల్లో చేయించాలని సూచించారు.

Related posts

మోడీ అభివృద్ధి చూసివివిధ పార్టీ ల నుండి బీజేపీలో చేరికలు

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు

ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పరీక్షలు ప్రారంభం!