Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రసూల్ పల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ

హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రసూల్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కళ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కుమారస్వామి వార్డు సభ్యులు సతీష్, రేణుక కరోబర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేయూ దూరవిద్యా ప్రవేశాల గడువు సెప్టెంబర్-30సంచాలకులు వల్లూరి రామచంద్రం.

జనసంద్రంగా  బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.

ఉపాధి పనుల పై అధికారుల సమీక్ష

Jaibharath News