April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సాయి బాబా ఆలయంలో ఉత్స వాలు

సాయి బాబా ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలు
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు): ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా గురువారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బాబా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

Related posts

మట్టిలో నవజాత శిశువు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

Jaibharath News

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం

Jaibharath News

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు.