Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెరలో పోలీస్ కవాతు

జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయిత వాతావరణం లో ఓటు వేసేందుకు ప్రజలకు మనోధైర్యం కల్పించేందుకు పోలీస్ బలగాలు మండలంలో పలు గ్రామాలలో కవాతు నిర్వహించారు మంగళవారంనాడూ దామెర, ఊరుగొండ గ్రామాల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. కవాతులో పరకాల ఏసిపి కిషోర్ కుమార్ , సీఐ మల్లేష్ గారు, ఎస్సై ముత్యం రాజేందర్ గారి తో పాటు కమాండెంట్, కేంద్ర బలగాలు పాల్గొన్నాయి.

Related posts

ముమ్మరంగా పంచ లింగాల ఆలయ నిర్మాణ పనులు

Jaibharath News

ఆర్ట్స్ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్: విద్యార్థుల రిక్రూట్మెంట్!

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ను కలిసిన దారం యువరాజ్