జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ గ్రామం లో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినo వేడుకలను నిర్వహించారు.
సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు చాడ కొమురరెడ్డి దౌడు భరత్ ఎంపీటీసీ కొమల గ్రామ పార్టీ అధ్యక్షుడు దౌడు ప్రవీణ్ కుమార్ కోలా వేణు విరాటి తిరుపతి కంత్రి రవి , మల్లేశం, మేకల మోహన్, కోట యాకుబ్, రాజు, చంద్రు, సాధిక్ పాషా, దౌడు కుమార్, సంపత్, దౌడు కోర్నెల్ , అభిలాష్, చంటి, ఎండీ ఫిరోజ్, స్వామి, , అశోక్,రవి, దౌడు నరేష్, రాజు, అశోక్, మొగిలి,ఎల్లయ్య, ఉప్పలయ్య, దౌడు వినయ్, పాల్గోన్నారు

previous post