April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్ ను ఢీకొనడం తో తీవ్రగాయాలయ్యాయి.. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడం ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎం కు తరలించారు.క్షతగాత్రుడు నర్సంపేట హోండా షోరూమ్ లో ఉద్యోగి సమాచారం గీసుగొండ మండలం ధర్మారం వద్ద వరంగల్ నుండి నర్సంపేట కు స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తి ఆర్టీసీ బస్ ను ఢీకొనడం తో తీవ్రగాయాలయ్యాయి.. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడం ప్రాథమిక చికిత్స చేసి ఎంజీఎం కు తరలించారు.క్షతగాత్రుడు నర్సంపేట హోండా షోరూమ్ లో ఉద్యోగి పనిచేస్తున్నట్లు సమాచారం

Related posts

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్

బిజెపి ఎంపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం