Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్  గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం మిచ్చారు . వేకువజామున నుంచి వేదమంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రధాన అర్చకులు రామాచారి జరిపారు. స్వామివారిని భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు
ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్ రమాదేవి భక్తులు అర్చకులు ఫణిందర్  విష్ణు ఆలయ సిబ్బంది వీరస్వామి కనకయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు

Related posts

రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ