Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

స్నేహితుడి కుటుంబానికి చేయూత

జై భారత్ వాయిస్ గీసుకొండగీసుకొండ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 1999-2000 బ్యాచ్ కు చెందిన ఎస్.కె వాజీద్ అనే పూర్వ విద్యార్థి గత సంవత్సరం దురదృష్టవశాత్తు కరోనాతో మరణించాడు, వాజీద్ ఇద్దరు ఆడపిల్లలకు, మృతుని 10వ తరగతి స్నేహితులు 50,000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేసి, స్నేహం విలువను చాటిచెప్పారు. ఈకార్యక్రమంలో శివప్రసాద్, తాటికొండ నరేందర్, నర్సింహస్వామి, ఆసం లింగమూర్తి, భవానీ, శ్రీలత పాల్గొన్నారు.

Related posts

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

Jaibharath News

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని

సాంఘిక సంక్షేమ మహిళ హాస్టల్ ను  జిల్లా కలెక్టర్  ప్రావిణ్య, డిఎంహెచ్ఓ తనిఖీ