April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన పద్మశాలి కులస్థులు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఎంపిపి సౌజన్య, నల్లా సురేష్, మర్త రాము, నర్సయ్య ,ముదిగొండ వెంకన్న,జగదీశ్వర్,శ్రీనివాస్,బూరసతీష్, శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యం

ఐఎంఏ ఆధ్వర్యంలో మహిళా వైద్యులు బతుకమ్మ ఉత్సవాలు

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు*