Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పిలో గణతంత్ర దినోత్సవం వేడుకల

కుందుర్పి జై భారత్ వాయిస్ కుందుర్పి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ కుందుర్పి నందు శుక్రవారం పాఠశాలలో గణతంత్ర వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపిడిఓ నరసింహులు , ఎంఈఓ తిప్పేస్వామి సర్పంచ్ మారుతేశ్వరిరామమూర్తి , ఎస్ఎంసిచైర్మన్ వరలక్ష్మి నాగేంద్ర , ఎంపీపీ కమలానాగరాజు , వైస్ ఎంపీపీ భీమి రెడ్డి జడ్పిటిసి రాధాస్వామి , మాజీ జెడ్పీటీసీ, రాజగోపాల్ , ఎంపిటిసి హనుమంతరాయుడు , వార్డ్ మెంబర్ దుర్గమ్మ , హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు పాఠశాలలోని 213 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ ” 5/- చొప్పున చెల్లించవలసిన బాలభీమ మొత్తం 1065/- తన స్వహస్తాలతో ఎంఈఓ తిప్పేస్వామి కి అందించడం జరిగింది.

Related posts

ధర్మ తేజ సమక్షంలో నాలుగు కుటుంబాల చేరక

Jaibharath News

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Jaibharath News

288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం

Jaibharath News