Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కుందుర్పి గ్యాస్ సిలిండర్ పేలుడు,,

కుందుర్పి జై భారత వాయిస్,,
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో తెనిగేల్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి ఈ ప్రమాదంలో ఐదుగురు మందికి త్రీవగాయాలు అయినది గాయాల పాలన వ్యక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో ఒకసారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు

Related posts

తెలుగుదేశం పార్టీకి ఓటు భవిష్యత్తుకు బాట..

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి

Gangadhar

ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యే నాయక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Jaibharath News