April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

పదవీ విరమణ చేసిన జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంటుకు సన్మానం

కుందుర్పి జై భారత వాయిస్
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ పదవీ విరమణ చేసినశ్రీనివాసును అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు.పోలీసుశాఖకు శ్రీనివాసులు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని సహచరులు ఈసందర్భంగా పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సి.ఐ విశ్వనాథచౌదరి, డిపిఓ ఏ.ఓ శంకర్, వివిధ విభాగాలకు చెందిన సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు

Jaibharath News

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు

Jaibharath News

టిడిపి పార్టీలో రెండు వర్గాలు ఒకటయ్యాయి

Jaibharath News