Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కర్ణాటక మద్యం పట్టివేత

కుందుర్పి జై భారత వాయిస్
ఓబీగానిపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనికీలో కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్న ఉప్పర రమేష్ , అరెస్టు చేసి అతని వద్దనుండి 50 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు(90 ML) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు

Related posts

ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి నామినేషన్

Jaibharath News

ఆశ వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ధర్నా

Jaibharath News

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News