Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

BRS పార్టీకి మరో బిగ్ షాక్

భాగ్యనగరం జై భారత్ వాయిస్
BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే ,మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత రెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Related posts

ఋణమాఫీ కానీ రైతులకు మాఫీ చేయాలని మంత్రికీ వినతి

Sambasivarao

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు

తెలంగాణ tgeap ఈఎపీ సెట్ 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్