April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ ‌
గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్వచ్ఛమైన వాటర్ కోసం విశ్వా ఫౌండేషన్ – అగ్నిహోత్ర ధర్మ సైనికులు గొంగ శ్రీనివాస్, వేణుగోపాల్ కోమటిసాలే సత్యనారాయణ మానవత్వంతో స్పందించి వాటర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్నిహోత్ర టీమ్ సభ్యులు సింగిరెడ్డి కుమారస్వామి, గోనె వినయ్ కూమర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

samatha kumb సమత కుంబ్ పేరుతో వార్షిక ఉత్సవాలు

జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలువాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం