Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం

Jaibharathvoice: దుగ్గొండి
దుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త  ఆకాష్ గ్రామ సర్పంచ్ గా, వరికెల సంజన ఎస్సెమ్సీ చైర్మన్ గా , మాతంగి అక్షిత్, తుమ్మలపల్లి అశ్లేష, పెండ్యాల వర్షిత్,ఏసిక శ్రీరామ్ ఉపాధ్యాయులుగా,మొలుగూరి టెన్నీ అటెండర్ గా విధులు నిర్వహించారు. ఈకార్యక్రమంలో  పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయురాలు అప్పాల నిర్మల పాల్గొన్నారు

Related posts

కేయూ దూర విద్యలో డిగ్రీ, పి. జి కోసం నోటిఫికేషన్ జారీ

Jaibharath News

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

adupashiva