Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మందపల్లి పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం

Jaibharathvoice: దుగ్గొండి
దుగ్గొండి మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో ఏసిక సాత్విక్ ప్రధానోపాధ్యాయులుగా, మార్త  ఆకాష్ గ్రామ సర్పంచ్ గా, వరికెల సంజన ఎస్సెమ్సీ చైర్మన్ గా , మాతంగి అక్షిత్, తుమ్మలపల్లి అశ్లేష, పెండ్యాల వర్షిత్,ఏసిక శ్రీరామ్ ఉపాధ్యాయులుగా,మొలుగూరి టెన్నీ అటెండర్ గా విధులు నిర్వహించారు. ఈకార్యక్రమంలో  పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయురాలు అప్పాల నిర్మల పాల్గొన్నారు

Related posts

గంగ‌దేవిప‌ల్లిలో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర ప్రారంభం

Jaibharath News

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News

కాకతీయ చెరువులు కొల్లగొట్టేది ఎమ్మెల్యే చల్లా.

Jaibharath News