Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొనాయమాకులలోగాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలం కొనాయమాకులలో గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులలో వచ్చు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బుధవారం నాడు పశుసంవర్ధక శాఖ వరంగల్ జాయింట్ డైరక్టర్ బాలక్రిష్ణ ప్రారంభించారు. ఈ సందర్భవంగా ఆయన మాట్లాడుతూ పశువులని సకాలంలో టీకాలు వేయించుకొని రక్షించుకోవాలని సూచించారు వరంగల్ జిల్లాలో అన్ని పశు వైధ్య కేంద్రాల అధ్వర్యంలో అన్ని గ్రామాలలొ పశువులకు టికాలు వేయడం జరుగుతుందని పశువుల యాజమానులు ఈ అవకాశాన్ని ఉపయెగించుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ పశు వైధ్య అధికారి రమేష్ పశు సంవర్థక శాఖ సిబ్బంది పాల్గోన్నారు

Related posts

టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి

గొర్రెకుంట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి నమిండ్ల సాధన్ ఆర్ ఓ మిని వాటర్ ప్లాంట్ బహుకరణ

ప్రధాన రహదారిపై పడిన గుంతలను పూడ్చివేత