Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నేడు (ఏప్రిల్ 22 వ తేదీ సోమవారం) కలెక్టరేట్ లో  జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ ల స్వీకరణ జిల్లా కలెక్టరేట్ లో కొనసాగుతున్న దృష్ట్యా  ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు, ఈ  విషయాన్ని గమనించి జిల్లా నుండి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ కోరారు.

Related posts

రావణవద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News

రంగశాయిపేట 42వ డివిజన్లో కావ్వ గెలుపుకొసం ప్రచారం