Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

వాహనాలు ఆర్డిఓ రాణి సుస్మిత రెండు లక్షల 90 వేల రూపాయలు పట్టివేత

వాహనాలు ఆర్డిఓ రాణి సుస్మిత రెండు లక్షల 90000 వేల రూపాయలు పట్టివేత,,,

జై భారత వాయిస్, కుందుర్పి

కుందుర్పి మండల పరిధిలో మల్లనూరు చెక్ పోస్ట్ నందు సాయంత్రం ఐదు గంటల సమీపంలో రెండు లక్షల 90 వేల రూపాయలను పట్టవేత కుందుర్పి వీఆర్వో అజిత్ ,నజీర్ మహమ్మద్ నుండి స్వాధీనం చేసుకున్నాడు రెండు లక్షల 90 వేల రూపాయలకు బిల్లులు ఏమీ లేవు కళ్యాణ్ దుర్గం ఆర్డిఓ రాణి సుస్మిత స్వాధీనం కుందుర్పి విఆర్ఓ అజిత్ స్వాధీనం పరిచినాడు అదేవిధంగా ఈరోజు మాలయనూరు గ్రామంలో ఉన్న పరిధిలో చెక్ పోస్ట్ వద్ద ఆర్ డి ఓ రాణి సుస్మిత ప్రతి ఒక వాహనానికి చెక్ చేయడం ద్వారా ఈరోజు రెండు లక్షల 90000 వేల రూపాయలు స్వాధీనం కుందుర్పి మండలంలో పోలీస్ స్టేషన్లో ఆర్డీవో మ

తెలిపారు

Related posts

టిడిపి మహిళలందరూ అమిలినెని సురేంద్రబాబు నీ గెలిపించాలని ప్రచారం

Jaibharath News

నూతన ఎస్ఐ ఆంజనేయులుకి సన్మానం

Jaibharath News

భగవాన్ శ్రీ సాయిబాబా  మనుషుల్లో దేవుడిని చూశారు సిఎం రేవంత్ రెడ్డి