Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

జై భారత్ వాయిస్ భాగ్యనగరం
గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ 28 డివిజన్ BRS కార్పొరేటర్ గందే కల్పన, గందే నవీన్ దంపతులు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. కిషన్ రెడ్డి వారికి బిజెపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. గందెనవీన్ గతంలో బిజెపి పార్టీలో పనిచేశారు. కార్పోరేషన్ ఎన్నికలముందు బిఆర్ఎస్ గూటికి వెళ్ళి ఆయన సతిమణి కల్పన కార్పోరేటర్ గెలిచారు.తిరిగి నేడ నవీన్ దంపతులతోపాటు బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు

Related posts

జూన్ చివ‌రినాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ప‌నులు పూర్తికావాలి

తెగించి దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది… గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు,

ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం