Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ముస్లిం సోదరుల మైనార్టీ ఆత్మ యొక్క కలయిక

ముస్లిం మైనార్టీ సోదరులతో ఆత్మీయ కలయిక

మైనారిటీలకు అండగా తెలుగుదేశం పార్టీ.. అమిలినేని

జై భారత వాయిస్, కుందుర్పి

అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ఉన్న జామీయా మసీదులో ముస్లిం సోదరులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్న కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
అమిలినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ సోదరులకు అండగా ఉంటుందన్నారు. అనంతరం ముస్లిం సోదరులు వారి సాంప్రదాయం ప్రకారం సన్మానం చేయడం జరిగింది.. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులు, కుందుర్పి మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

Related posts

లేపాక్షి సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ సేవ ట్రస్ట్

Gangadhar

ప్రజల సమస్య పరిష్కరించాలి వసంత బాబు

Gangadhar

పదవ తరగతి పరీక్షలు ఫీజు చెల్లింపునకు గడుపు పొడిగింపు

Gangadhar