April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కామారం లో హోమ్ పోలింగ్ ను పరిశీలించిన ఏసిపి

జై భారత్ వాయిస్
ఆత్మకూరు ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వృద్ధులు వికలాంగులు ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఎన్నికల కమిషన్ ముందస్తుగా ఇంటి వద్ద  ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో శనివారం మండలంలోని కామారం గ్రామంలో హోమ్ పోలింగ్ నిర్వహించారు   హోమ్ పోలింగ్ ని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ పరిశీలించారు. అలాగే మండలంలోని కటక్షపూర్ వద్ద నిర్వహిస్తున్న బార్డర్  చెక్ పోస్ట్ ని ఎసిపి సందర్శించి చెక్ పోస్ట్ సిబ్బందికి తగిన సూచనలుసలహాలు అంద చేశారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏసిపి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంట సీఐ క్రాంతి కుమార్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆత్మకూరు లో అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.

హత్యకేసులో నిందుతుడు అరెస్టు

Jaibharath News

బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి.