మహిళలంతా టిడిపి వైపే…
-ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక
జై భారత వాయిస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్. సునీత, ఎ. సునీత వైసీపీని వీడి టిడిపిలోకి ధర్మతేజ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలోనే మనం రాబోతున్నామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500, ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు