Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ధర్మ తేజ సమక్షంలో నాలుగు కుటుంబాల చేరక

మహిళలంతా టిడిపి వైపే…

-ధర్మ తేజ సమీక్షంలో నాలుగు కుటుంబాలు చేరిక

జై భారత వాయిస్, కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎస్సీ కాలనీకి చెందిన నాగమణి,సరస్వతి, హెచ్. సునీత, ఎ. సునీత వైసీపీని వీడి టిడిపిలోకి ధర్మతేజ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలోనే మనం రాబోతున్నామని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500, ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు

Related posts

సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు

Jaibharath News

నామినేషన్ రోజున వైసీపీకి షాక్

Jaibharath News

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News