Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓటు హక్కును వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

జై భారత్ వాయిస్ హనుమకొండ:
హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.

Related posts

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News

ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి

Jaibharath News

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News