Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓటు హక్కును వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

జై భారత్ వాయిస్ హనుమకొండ:
హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఓటు హక్కు ను వినియోగించుకున్నారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేయాలని కోరారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.

Related posts

prajavani ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు పిలుపు

సి ఎం సహాయ నిధి భరోసా

Jaibharath News