April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మొగిలిచర్లలో జాతీయ డెంగ్యూ దినోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ
జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని  మొగిలిచర్ల సబ్ సెంటర్  లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈసందర్భంగా వైద్యాధికారి డాక్టర్ అర్చన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
పరిసరాలను‌ పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు ఉండకుండా జాగ్రత్త పడాలని ఎలాంటి అనారోగ్యం కలిగిన తక్షణమే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు డెంగ్యూ వ్యాధి లక్షణాలు ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి అంగన్వాడి సూపర్వైజర్ అనిత  ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లిదండ్రులను కోల్పోయి… అనాధలుగా మిగిలిన చిన్నారులకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

Jaibharath News

కోట్ల రూపాయల భవనాన్ని వరంగల్ శ్రీ శృంగేరి శంకర మఠం అప్పగించిన దాతలు-

ఎ. జ్యోతి

ఎలుకుర్తి హవేలీలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Jaibharath News