April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

జై భారత వాయిస్, కుందుర్పి

శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కంబదూరుకు చెందిన సి చిన్నయ్య 52 అనారోగ్యంతో మంగళవారం రాత్రి కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన గతంలో కంబదూరు, కుందుర్పి మండలాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో గా విధులు నిర్వహించారు. మృతిపై పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వారి కోరారు.

Related posts

వైద్యం కోసం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం బద్దె నాయక్

Jaibharath News

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News

సైబర్ నేరగాళ్లపై అనంత పోలీసుల పంజా బీహార్ కు చెందిన ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్టు

Jaibharath News