Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

అనారోగ్యంతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

జై భారత వాయిస్, కుందుర్పి

శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కంబదూరుకు చెందిన సి చిన్నయ్య 52 అనారోగ్యంతో మంగళవారం రాత్రి కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన గతంలో కంబదూరు, కుందుర్పి మండలాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో గా విధులు నిర్వహించారు. మృతిపై పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని వారి కోరారు.

Related posts

జోరుగా వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం

Jaibharath News

బదిలీపై వెళ్తున్న పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయం

Jaibharath News

ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు సమస్యలు పరిష్కరించాలి

Gangadhar