Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెం

దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి – సుధేష్ణ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు, రామంచి నిరంజన్ రాధిక, రాజనందం – హైమ గునుగంటి రమేష్ దంపతులు, కొలనుపాక సుధాకర్ దంపతులు, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు

Related posts

పోలీసుల పరిశీలనలో బిఆర్‌ఎస్‌ సభ అనుమతి

కాళోజీ విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించిన ఎంపీ కావ్య.

Sambasivarao

చౌల్ల పల్లికి ఆర్ టీ సీ బస్సు పునరుద్ధరణ

Sambasivarao