Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ లో ప్రశాంతంగా పాలీసెట్ – 2024 పరీక్ష

జై భారత్ వాయిస్ వరంగల్
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన పాలీసెట్-2024 పరీక్ష వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ నుండి 3100 అబ్బాయిలకుగాను 2829 మంది హాజరైనారు. అలాగే 2524 అమ్మాయిలకు గాను 2292 మంది హాజరైనారని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యులు జిల్లా కో-ఆర్డినేటర్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు. మొత్తంగా 5624 మందికి 5121 మంది హాజరై 91.05% హాజరు శాతం నమోదు చేశారు. వరంగల్, హనుమకొండ నగరాలలోని 12 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు SBTET నుండి Special Observer గా టి. కృష్ణవేణి పరీక్ష కేంద్రాలను పర్యావేక్షించారు.

Related posts

కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

Jaibharath News

కరీమాబాద్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

Jaibharath News