మహారాష్ట్ర రాష్ట్రంలో పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించకున్న ఆ విద్యార్థిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయితే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా సంతోషపడతారు కానీ ఏకంగా ఓ విద్యార్థి 10వ తరగతి పాస్ కావడంతో గ్రామమంతా ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుతూ ఊరేగింపు నిర్వహించిన సంఘటన
మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని బీడు గ్రామానికి చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 పదవతరగతి పరీక్షలు వ్రాసి పేయిల్ అయ్యారు 2018 నుండి పదవ తరగతి పరీక్షలు పదిసార్లు వ్రాసి ఇటివల విడుదలైన ఫలితాలలో ఉత్తిర్ణత సాధించాడు.దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులుకృష్ణ నామ్ దేవ్ ముండేను గ్రామంలో డప్పుల చెప్పులతో ఊరేగింపు నిర్వహించారు గ్రామం లోని దేవాలయం వద్ద టెంకాయలు కొట్టారు. ప్రాసదం పంచిపెట్టారు యువకులు బాణసంచా కాల్చారు.

previous post
next post