– విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు మహబూబాబాద్ జిల్లామరి పెడ మండలం సోమవారంనాడు మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎం.పి బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ఎంపీ బలరాం నాయక్,డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి పర్యటించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం కురవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటించారుఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

previous post